ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఫోన్ వినియోగదారుల కోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశ పెట్టింది. ఆన్లైన్లోగానీ, ఎలక్ట్రానిక్ పద్ధతిలో గానీ e-చెల్లింపులు చేస్తే బిల్లులో 0.75% డిస్కౌంట్ ఇస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నెలకొల్పాలన్న ప్రభుత్వ విజన్కు అనుగుణంగా తమ వినియోగదారులంతా క్యాష్లెస్ సొసైటీ దిశగా అడుగేయాలని బీఎస్ఎన్ఎల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సర్వీస్ చార్జీ మినహా బిల్లు మొత్తానికి ఈ రాయితీ వర్తిస్తుందనని పేర్కొంది.
ఈ పధకం మార్చి 31 వరకు (ల్యాండ్ లైన్, బ్రాడ్ బాండ్, జీఎస్ఎం) పోస్ట్ పెయిడ్తోపాటు జీఎస్ఎం ప్రీపెయిడ్ రీచార్జి బిల్లులకు వర్తిస్తుందని తెలిపింది.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నెలకొల్పాలన్న ప్రభుత్వ విజన్కు అనుగుణంగా తమ వినియోగదారులంతా క్యాష్లెస్ సొసైటీ దిశగా అడుగేయాలని బీఎస్ఎన్ఎల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సర్వీస్ చార్జీ మినహా బిల్లు మొత్తానికి ఈ రాయితీ వర్తిస్తుందనని పేర్కొంది.
ఈ పధకం మార్చి 31 వరకు (ల్యాండ్ లైన్, బ్రాడ్ బాండ్, జీఎస్ఎం) పోస్ట్ పెయిడ్తోపాటు జీఎస్ఎం ప్రీపెయిడ్ రీచార్జి బిల్లులకు వర్తిస్తుందని తెలిపింది.