ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికం సంస్థలకు పోటీగా వినూతన పథకంలో . రూ.144కే అన్ని రకాల కాల్స్ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఆరు నెలలపాటు అందుబాటులో ఉండే ఈ పథకం కింద లోకల్, ఎస్టీడీ కాల్స్ను నెలలోఎంతసేపైనా మాట్లాడుకోవచ్చునని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. వీటితోపాటు 300 ఎంబీల డాటా కూడా వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రకటించిన రెండు రకాల ప్యాక్లను వినియోగిస్తున్నవారికి ఈ ప్యాక్ను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రీపెయిడ్ కస్టమర్లతోపాటు, పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా సంస్థ 4,400 వై-ఫై హాట్స్పాట్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు
ఆరు నెలలపాటు అందుబాటులో ఉండే ఈ పథకం కింద లోకల్, ఎస్టీడీ కాల్స్ను నెలలోఎంతసేపైనా మాట్లాడుకోవచ్చునని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. వీటితోపాటు 300 ఎంబీల డాటా కూడా వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రకటించిన రెండు రకాల ప్యాక్లను వినియోగిస్తున్నవారికి ఈ ప్యాక్ను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రీపెయిడ్ కస్టమర్లతోపాటు, పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా సంస్థ 4,400 వై-ఫై హాట్స్పాట్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు