ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ 'వీచాట్' ఓ కొత్త ఫీచర్ను భారత్లోని వినియోగదారుల కోసం తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
'వీ చాట్ ఔట్' పేరిట లభిస్తున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు స్కైప్లో మాదిరిగా దేశంలోని ఏ నెట్వర్క్కు చెందిన మొబైల్, ల్యాండ్లైన్ కైనా కాల్ చేసుకోవచ్చు.
అయితే ఇందు కోసం వినియోగదారులు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రూ.60లు చెల్లిస్తే 107 నిమిషాల టాక్టైం ఇందులో వస్తుంది. దీంతో నేషనల్ కాల్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.
వీచాట్ ప్రతినిధుల దీనిపై స్పందిస్తూ 'మొబైల్ నెట్వర్క్ లేని ప్రాంతంలో వైఫై వంటి సాధనాల ద్వారా ఇంటర్నెట్ను వాడే స్మార్ట్ఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.
'వీ చాట్ ఔట్' పేరిట లభిస్తున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు స్కైప్లో మాదిరిగా దేశంలోని ఏ నెట్వర్క్కు చెందిన మొబైల్, ల్యాండ్లైన్ కైనా కాల్ చేసుకోవచ్చు.
అయితే ఇందు కోసం వినియోగదారులు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రూ.60లు చెల్లిస్తే 107 నిమిషాల టాక్టైం ఇందులో వస్తుంది. దీంతో నేషనల్ కాల్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.
వీచాట్ ప్రతినిధుల దీనిపై స్పందిస్తూ 'మొబైల్ నెట్వర్క్ లేని ప్రాంతంలో వైఫై వంటి సాధనాల ద్వారా ఇంటర్నెట్ను వాడే స్మార్ట్ఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.