ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అపరిమిత కాల్స్ ప్లాన్లు ప్రవేశ పెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

1
ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్  ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం నూతన కాంబో అపరిమిత కాల్స్ ప్లాన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టింది . 

ఈ మేరకు రిలయన్స్ జియోకు పోటీగా ఎస్టీవీకాంబో 139, ఎస్టీవీకాంబో 339 ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది.

కాంబో
ఎస్టీవీ 139 ప్లాన్ ద్వారా లోకల్, ఎస్టీడీ బీఎస్‌ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 300 ఎంబీ 3జీ డాటా కూడా ఉచితంగా వస్తుంది. ప్లాన్ కాలపరిమితి 28 రోజులు

అలాగే, కాంబో
ఎస్టీవీ 339 ప్లాన్‌తో లోకల్, ఎస్టీడీ ఏ నెట్‌వర్క్ అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 1జీబీ 3జీ డాటా కూడా ఉచితంగా వస్తుంది. ప్లాన్ కాలపరిమితి 28 రోజులు.

ఈ నూతన కాంబో వౌచెర్స్ మార్చ్ 17వ 2017 వరకు అందుబాటులో ఉంటాయని, ఓ ప్రకటనలో బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది .

Post a Comment

1Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. It provides comprehensive knowledge of the subject. Everything written in this blog is close to satisfactory level. I am sure no one can raise any issue about all the information delivered here.
    Software News

    ReplyDelete
Post a Comment
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top