ప్రముఖ మొబైల్ఫోన్ల ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్8 ప్లస్ను భారత మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మోడల్స్ను కొద్దిరోజుల కిందట భారత మార్కెట్లోకి ఆ సంస్థ తీసుకొచ్చింది. అయితే తాజాగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్తో అప్గ్రేడెడ్ మోడల్గా విడుదల చేసింది.
మిడ్నైట్ బ్లాక్ కలర్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్కార్ట్లో దీని ముందస్తు బుకింగ్ 02-06-2017 నుంచి ప్రారంభం కానుంది. దీని ధర రూ.74,990.
శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫీచర్లు
మిడ్నైట్ బ్లాక్ కలర్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్కార్ట్లో దీని ముందస్తు బుకింగ్ 02-06-2017 నుంచి ప్రారంభం కానుంది. దీని ధర రూ.74,990.
శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫీచర్లు
- 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
- 6.2 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- 3500mAh బ్యాటరీ
- 12 ఎంపీ ముందు కెమెరా, 8ఎంపీ వెనుక కెమెరా
- Android 7.0 నౌకాట్ TouchWiz UI పై నడుస్తుంది
- గెలాక్సీ S8 + ప్రత్యేక వేలిముద్ర స్కానర్, IRIS స్కానర్, సాధారణ Android లాకింగ్ పద్ధతులు ఉన్నాయి
- 4G LTE, VoLTE, WiFi 802.11 / b / g / n / ac, వైఫై ప్రత్యక్ష మరియు GPS, బ్లూటూత్ 5.0 మరియు గుండె రేటు సెన్సార్, బేరోమీటర్ మొదలైనవి