రిటైల్ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం స్నాప్డీల్ రెండురోజుల ప్రత్యేక అమ్మకాలను ప్రారంభించింది.
‘వెల్కమ్ 2017’ పేరుతో జనవరి 8, 9 తేదీల్లో దుస్తులు, మొబైల్ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుమారు 70శాతం వరకు తగ్గింపు ప్రకటించింది.
ముఖ్యంగా మొబైల్ఫోన్ల విభాగంలో రెడ్మి నోట్3 రూ.11,999, శామ్సంగ్ జె2 ప్రొ(16జీబీ) రూ.9,490, ఐఫోన్ 5ఎస్(16జీబీ) రూ.17,499, ఐఫోన్7 (32జీబీ) రూ.52,999, ఐఫోన్ 6ఎస్(32జీబీ) రూ.43,999 విక్రయించనున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
అంతేకాకుండా వినియోగదారులు ఎస్బీఐ కార్డుపై 15శాతం వరకు అదనపు రాయితీని సైతం పొందడంతో పాటు అన్ని ప్రముఖ క్రెడిట్ కార్డులపై వడ్డీ రహిత ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తోంది. వివిధ ఉత్పత్తులపై నిర్దేశించిన షరతులు వర్తిస్తాయని పేర్కొంది.
‘వెల్కమ్ 2017’ పేరుతో జనవరి 8, 9 తేదీల్లో దుస్తులు, మొబైల్ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుమారు 70శాతం వరకు తగ్గింపు ప్రకటించింది.
ముఖ్యంగా మొబైల్ఫోన్ల విభాగంలో రెడ్మి నోట్3 రూ.11,999, శామ్సంగ్ జె2 ప్రొ(16జీబీ) రూ.9,490, ఐఫోన్ 5ఎస్(16జీబీ) రూ.17,499, ఐఫోన్7 (32జీబీ) రూ.52,999, ఐఫోన్ 6ఎస్(32జీబీ) రూ.43,999 విక్రయించనున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
అంతేకాకుండా వినియోగదారులు ఎస్బీఐ కార్డుపై 15శాతం వరకు అదనపు రాయితీని సైతం పొందడంతో పాటు అన్ని ప్రముఖ క్రెడిట్ కార్డులపై వడ్డీ రహిత ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తోంది. వివిధ ఉత్పత్తులపై నిర్దేశించిన షరతులు వర్తిస్తాయని పేర్కొంది.